"రెండు మంచినీళ్ల గ్లాసులని తీసుకుని ....రెండు గదుల్లో ఉంచి ....ఒకగదిలో ఉన్న నీళ్లను రోజూ తిడుతూ .....మరో గదిలో ఉన్న నీళ్లను పొగుడుతూ ....ఉంటే కొన్ని రోజుల తర్వాత ....తిడుతూ ఉన్న నీళ్లు నలుపు రంగులోకి మురికిగా మారిపోయాయి ....పొగుడుతూ ఉన్ననీళ్ళు .....స్వచ్చంగా ఉన్నాయి .....కాబట్టి ఎప్పుడూ మనిషి ఎలాంటి వాతావరణంలో ఉండాలి అనేది ....ఎలాంటి ఆహారం తినాలి అనేది ఈ పరిశోధన మనకు తెలియజేస్తుంది ....." ఒకరు నాతో ....
"మరి ఆ పరిశోధన చేసినవాళ్లు ....తిడుతూ ఉన్నప్పుడు వారి మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి .....పొగుడుతూ ఉన్నప్పుడు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అనే విషయాలు పరిగణలోకి తీసుకున్నారా ...." నా ప్రశ్న ...
"అది చేయలేదు ...."
"పరిశోధన చేసినప్పుడు మనసుని విస్మరిస్తే ఎలా ....హౌ ...???!!" :) :)
-------------------
(గూగుల్ లో ఈ విషయం గురించి ఉన్న సమాచారం కాకుండా మీ ఆలోచనలు షేర్ చేయండి ప్లీజ్ ....)
-------------------
(గూగుల్ లో ఈ విషయం గురించి ఉన్న సమాచారం కాకుండా మీ ఆలోచనలు షేర్ చేయండి ప్లీజ్ ....)
No comments:
Post a Comment